Tag : Andhrapradesh

విశాఖపట్నంహోమ్

50 శాతం మెడికల్ సీట్లు అమ్ముకున్న జగన్

Satyam News
కట్టని మెడికల్ కాలేజీ పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు 18 ప్రశ్నలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో కూడా...
గుంటూరుహోమ్

ఐదు యూనివర్సిటీ లకు వీసీ ల నియామకం

Satyam News
రాష్ట్రంలో 5 యూనివర్సిటీలకు వైస్ – ఛాన్సలర్స్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు....
కృష్ణహోమ్

₹ 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 11వ సమావేశంలో మొత్తం ₹1.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 67 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించబడనున్నాయని...
ప్రత్యేకంహోమ్

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

Satyam News
కోనసీమ జిల్లాలో బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాయవరం మండలంలోని కొమరిపాలె గ్రామంలో ఉన్న లక్ష్మీ గణపతి ఫైర్...
సంపాదకీయంహోమ్

పీపీపీ మోడల్ పై జగన్ కు ఎందుకు అంత కక్ష?

Satyam News
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP – Public-Private Partnership) మోడల్‌ను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నేతలు కేవలం ‘ప్రైవేట్’గా అభివర్ణించడం విమర్శలకు తావిస్తోంది. దేశవ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలు, ముఖ్యంగా వైద్య కళాశాలలు, విజయవంతంగా నడుస్తున్న...
కర్నూలుహోమ్

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో భారీ ప్రాజెక్టుకు కూటమి సర్కార్ శ్రీకారం...
కృష్ణహోమ్

గత పాలకుల తప్పిదాలతో….టిడ్కో నివాసితులకు కష్టాలు….

Satyam News
గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్తంగా తయారైన గుడివాడ టిడ్కో కాలనీను ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చి దిద్దుతానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన...
ప్రత్యేకంహోమ్

దుబాయ్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దుబాయ్, అబుదాబి, యూఏఈలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నవంబర్ 14, 15...
గుంటూరుహోమ్

శాసన మండలిలో కాఫీ రగడ!

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత ఉన్నతమైనవో మరోసారి నిరూపితమైంది. మండలి ఛైర్మన్ “మండలిలో కాఫీకి, అసెంబ్లీలో కాఫీకి తేడా ఉంటోంది” అని సెలవిచ్చారు. సాధారణంగా మనం కాఫీ అంటే కాఫీ అనే అనుకుంటాం, ఈ విషయంపై...
సంపాదకీయంహోమ్

సుభాష్ నేరాన్ని సమర్థించే వారు ఇది తెలుసుకోవాలి….

Satyam News
రాజకీయ కారణాలతో రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లడాన్ని కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీపై ప్రతిపక్షం విమర్శలు చేయడం కూడా ఓకే. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ విమర్శలు చేయవచ్చా?...