హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందు నుంచి ఉన్న ఒక మొక్క శిలాజాలను పరిశోధకులు వెలికితీశారు. కేవ్డా అనే ఈ మొక్క 24 కోట్ల ఏళ్ల నాటిదని తేల్చారు. హిమాలయ పర్వతాలు ఏర్పడకముందే ఈ మొక్క...
ఉత్తరాఖండ్లో హిందువుల అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల...