భక్తుల కోలాహలం మధ్య చార్ ధాం యాత్ర ప్రారంభం
ఉత్తరాఖండ్లో హిందువుల అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల...
