శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర
తెలంగాణ రాష్ట్రంలో జలవివాదం మరోసారి రాజకీయ వేడి రాజేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి...
