25.2 C
Hyderabad
September 20, 2026

Tag : #LandSurvey

కరీంనగర్హోమ్

లంచం తీసుకుంటూ బుక్కయిన సర్వేయర్

Satyam News
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్ యక్కలదేవి కుమారస్వామిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భూమి సర్వే నిర్వహించేందుకు ఫిర్యాదిదారుడి నుంచి లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై ఏసీబీ...