మావోయిస్టుల పేరుతో నగదు వసూలు చేస్తున్న నలుగురిని చర్ల పోలీసులు అరెస్టు చేశారు. చర్ల సీఐ బి.అశోక్, ఎస్సైలు టీవీఆర్ సూరి, టి. వెంకటప్పయ్యలు మీడియాకి వివరాలు తెలిపారు. చర్ల మండలం గన్నవరం గ్రామానికి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో చర్ల మండలం పుట్టపాడు...
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై మావోస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ చనిపోలేదని అందులో పేర్కొన్నారు.ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. హిడ్మా సురక్షితంగా...
తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే రాష్ట్ర పోలీసుల ప్రధాన లక్ష్యం అని డిజిపి ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,...
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో ప్రజల మద్దతును పూర్తిగా కోల్పోయిందని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ డా.వినీత్ వెల్లడించారు. మావోయిస్టులు ఆదివాసుల అభివృద్ధి నిరోధకులుగా మారి వారి సంఘవిద్రోహ చర్యలను పరిరక్షించుకొవడానికి ఆదివాసులను పావులుగా ...
విశాఖ మన్యం ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటన లో ఇద్దరు మావోయిస్టులు హతమమైనట్లు పోలీసులు ధృవీకరించారు. సరిహద్దు భద్రతా బలగాలు, ప్రత్యేక భద్రతా బలగాలు...
మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించేందుకు తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన పూసుగుప్పలో భద్రతా బలగాల కోసం ఏర్పాటు చేస్తున్న క్యాంప్ ను తెలంగాణ రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,...
పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఏపి మంత్రి సీదిరి అప్పలరాజుకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలంటూ ఆయనను మావోయిస్టులు హెచ్చరించారు....
భారత సైన్యం, వైమానిక బలగం అధికారులు, టెక్నీషియన్ల మద్దతుతో ఛత్తీస్ గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ (కోబ్రా), ఎ టీఎఫ్, డీఆర్జ్, గ్రేహౌండ్స్ బలగాలు కలిసి దక్షిణ బస్తర్ ప్రాంతం పామేడ్ గెరిల్లా బేస్ ఏరియాలో,...
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్పై మావోయిస్టులు కాల్పులకు దిగారు.. దీంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని,...