26.3 C
Hyderabad
September 19, 2026

Tag : #CentralGovernment

జాతీయంహోమ్

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా టాటా చంద్రశేఖరన్?

Satyam News
నిజాయితీగల వ్యాపారవేత్తగా పేరు పొందిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ను కేంద్రంలో మంత్రిగా తీసుకోబోతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అని వస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న...
ప్రత్యేకంహోమ్

రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక అడుగు

Satyam News
అమరావతి రాజధాని అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (సీజీజీపీఓఏ) ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం...
జాతీయంహోమ్

అక్రమ వలసలపై అధ్యయన కమిటీ ఏర్పాటు

Satyam News
దేశంలో అక్రమ వలసలు మరియు ఇతర “అసహజ కారణాల” వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటించారు....
ప్రత్యేకంహోమ్

శభాష్ సువేందు: చికెన్ నెక్ ప్రాంతం కేంద్రానికి…

Satyam News
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్ లోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ అక్రమంగా వచ్చేందుకు వీలుగా ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని కేంద్ర...
విశాఖపట్నంహోమ్

విశాఖ ఉక్కు సీఎండీగా ఎం ఎన్ వీ ఎస్ ప్రభాకర్

Satyam News
విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీగా ఎం ఎన్ వీ ఎస్ ప్రభాకర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఆర్థిక, పరిపాలనా, ఉత్పత్తి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్...
ప్రత్యేకంహోమ్

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు పార్లమెంట్ స్థానాల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెంపు నిర్ణయం దక్షిణాది రాష్ట్రాల...
ప్రత్యేకంహోమ్

దేశ రాజధాని పేరు మారబోతున్నది….?

Satyam News
దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు కార్యరూపం దాలిస్తే భారత రాజధాని ఢిల్లీని ఇక నుంచి “ఇంద్రప్రస్థ”గా పిలవాల్సి వస్తుంది. ఢిల్లీ  పేరు మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం...
సంపాదకీయంహోమ్

నాలుగు దశాబ్దాల మావో పోరాటానికి ముగింపు

Satyam News
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన మావోయిస్టు సాయుధ పోరాట ప్రస్థానం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ మరియు మల్లా రాజిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆ పార్టీ ఉనికి...