ముఖ్యమంత్రి కెసిఆర్ కు పోస్ట్ కార్డులు పంపిన జర్నలిస్టులు
ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిష్కారం అవుతాయి అనుకుంటే ఇప్పటివరకు పట్టించుకోలేదని, జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు ఎండి షఫీ, ఉపాధ్యక్షుడు బేతి...