ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి చుట్టుపక్కల పోటెత్తిన వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోటెత్తిన...
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది.రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నది.,53 అడుగులకు చేరగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రహదారులపైకి వరద నీరు చేరిన ప్రాంతాలతో పాటు పొంగుతున్న వాగులు...
భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు.వరద ప్రవాహ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....
భద్రాచలం వద్ద గోదావరి వరద శుక్రవారం ఉదయం 7 గంటలకు 43.90 అడుగులున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 71 వేల 134 క్యూసెక్కుల నీటిని దిగువకు...
భద్రాచలం వద్ద గోదావరి వరద 43.10 అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 36 వేల 996 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు...
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి నదులతోపాటు తాలిపేరు ప్రాజెక్టు నుండి వరదనీరు భారీగా గోదావరికి వచ్చి చేరుతుంది. దాంతో భద్రాచలం వద్ద గోదావరి 36 అడుగులకు చేరి ఉధృతంగా...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. మహరాష్ట్ర, తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత,...
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. 13 అడుగులు ఉన్న గోదావరి ప్రస్తుతం 16 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. గోదావరి ఎగువన ఉన్న...