దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం, మరోవైపు దక్షిణ ఒడిశా మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రుతుపవన ద్రోణి కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది. నైరుతి...
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. చాలా మంది కులం, మతం, పార్టీ చూసుకుని సైలెంట్ అయిపోయారు. రాయలసీమ ప్రయోజనాల...
ఏమి సాధించేందుకు అమరావతి నుంచి రాజధానిని మార్చాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. రాష్ట్ర హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా జగన్ బృందం ఆలోచనలలో ఏ మాత్రం...
కర్నాటక ప్రభుత్వం చేపడుతున్న అప్పర్ బద్ర ప్రాజెక్ట్ రాయలసీమను మళ్లీ రాళ్ల సీమగా మారుస్తుందని అందుకే ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంత...
ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయుగుండంగా మారడంతో 19, 20 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ...
రాయలసీమ రతనాలసీమగా మారాలన్నా, ప్రజల తలరాతలు మార్చాలన్నా కావలసింది భారీ నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకి పెట్టుబడులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు తప్ప మూడు రాజధానులు కాదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్...
రాయలసీమ విద్యార్థి సంఘం(RSU) 5 వ మహాసభల కరపత్రాన్ని రాయలసీమ పోరాట సమితి కార్యాలయంలో కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి...