మాజీ ముఖ్యమంత్రి జగన్ శవ రాజకీయాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. సొంత తండ్రి, బాబాయ్ చావులను నిచ్చెన మెట్లుగా చేసుకొని.. సాధారణ ఎంపీ స్థాయి నుంచి...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారిక ఫేస్బుక్ పేజీని సామాజిక మాధ్యమ దిగ్గజం ‘మెటా’ బ్లాక్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి చెందిన ఈ ముఖ్యమైన...
డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు రాజకీయాలు.. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కాకుండా.. తక్కువ మార్కుల వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ.....
రాజకీయాల్లో సెంటిమెంట్, సింపతీ అనేవి అత్యంత బలమైన ఆయుధాలు. అందులో సందేహం లేదు. కానీ, ఒకే అస్త్రాన్ని మాటిమాటికీ ప్రయోగిస్తే అది తుప్పు పట్టిపోతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే,...
మెగా డిఎస్సీ నిర్వహించి 16 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసి ఏడాది గడిచిన తర్వాత వైసీపీ ఇప్పుడు అదే అంశంపై తప్పుడు ప్రచారం ప్రారంభించింది. ఎక్కడా ఫిర్యాదుదారులు లేకపోయినా వైసీపీ మెగా డిఎస్సీపై...
AP రాజకీయాల్లో Y.S. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జగన్ స్వతహాగా క్రైస్తవ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తల్లి విజయమ్మ నిత్యం చేతిలో బైబిల్ పట్టుకుని కనిపిస్తుంటారు. అయితే, ఎన్నికల...
వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అడ్డగోలు ఇసుక దోపిడీపై ED కొరడా ఝుళిపించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఎండీ వెంకటరెడ్డి సహకారంతో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాల కేసులో ఈడీ అధికారులు పలుచోట్ల...
జగన్ను నమ్ముకొంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వైసీపీ నాయకులకు నెమ్మదిగా క్లారిటీ వస్తోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వెంటనే మేల్కొన్న కొంతమంది నేతలు.. అప్పుడే ఫ్యాన్ పార్టీని వదిలేశారు. ఈ రెండేళ్లలో...
జగన్ చెప్పిన ఒక్క అబద్దంతో.. మరుగున పడిపోయిన ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయి. వైఎస్ కుటుంబం రక్త చరిత్ర ఎంత దారుణమైనదో ప్రస్తుతం జగన్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లే వివరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి...
నేను మంచివాడిని.. బుద్ధుడిని మించిన శాంతి స్వరూపుడిని అంటూ జగన్ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొనే ప్రయత్నం రివర్స్ అయింది. తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి కాలం నుంచి జగన్ జమానా వరకు...