Category : ప్రత్యేకం

ప్రత్యేకంహోమ్

గండిపేట కు భారీ గా వరద నీరు

Satyam News
హైదరాబాద్‌ సిటీ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్లకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తోంది. హిమాయత్‌సాగర్‌, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్కుల...
ప్రత్యేకంహోమ్

వైభోగ జీవితంలోని కాళ రాత్రులు!

Satyam News
రాత్రంతా నిద్ర రాలేదు. ఒంటరి జైలు జీవితం కొత్త, చీకటి భయపెట్టింది. తానేమిటి అని తలచుకుంది. ఎప్పుడూ బంట్రోతులు, బంగాళా, పనిమనుషులు, సిద్ధంగా ప్రభుత్వ కారు. ఎదురుపడి నమస్కరించే వారు, పోలీసులు. 21 ఏళ్లకే...
ప్రత్యేకంహోమ్

తిరుమల దండయాత్ర పై తోక ముడిచిన జగన్ ?

Satyam News
“శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం శుక్రవారం రాత్రి తిరుమలకి మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు వస్తున్నారు’’ అంటూ వైసీపీ అనుకూల బ్లూ మీడియా ఊదరగొట్టింది. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వైయస్ జగన్ గారు”...
ప్రత్యేకంహోమ్

తిరుమలపై దండయాత్రకు వస్తున్న జగన్

Satyam News
మాజీ ముఖ్యమంత్రి జగన్ మరొక్క సారి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. పొగాకు రైతుల పేరుతో, మిర్చి రైతుల పేరుతో, బెట్టింగ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణ పేరుతో ప్రభుత్వానికి, రాష్ట్ర...
ప్రత్యేకంహోమ్

ఫేక్ న్యూస్ కు ఘాటు సమాధానం ఇవ్వండి

Satyam News
ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ,...
ప్రత్యేకంహోమ్

కరివేపాకే కదా అని ఈజీగా తీసి పారేయద్దు

Satyam News
కూరకు రుచి రావాల్సింది అంటే కచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. అయితే తినే సమయంలో మనం దాన్ని తీసిపారేస్తూ ఉంటాం. ఆ కరివేపాకు సాగు చేయడం ఇప్పుడు కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఎన్నో పోషక విలువలు...
ప్రత్యేకంహోమ్

అంబానీ నివాసంలో సీబీఐ సోదాలు

Satyam News
రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్‌ (ఆర్సీఓఎం) డైరెక్టర్ అనిల్ అంబానీ ముంబైలోని నివాసంలో సీబీఐ శనివారం సోదాలు జరిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను రూ.2,929.05 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై కేసు...
ప్రత్యేకంహోమ్

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News
ఆంధ్రప్రదేశ్ ను సముద్ర వాణిజ్యంలో తూర్పుతీర గేట్ వే గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్టుల నిర్వహణ లో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ...
ప్రత్యేకంహోమ్

ఫ్రీ బస్‌ స్కీమ్ పై మహిళల స్పందన ఎలా ఉంది?

Satyam News
మహిళల కోసం స్త్రీ శక్తి పేరిట కూటమి సర్కార్ ప్రారంభించిన ఫ్రీ బస్‌ స్కీం సూపర్ సక్సెస్‌ అయింది. పథకం ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 65 లక్షల మందికిపైగా మహిళలు ఈ...
ప్రత్యేకంహోమ్

పోర్టుల అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు!

Satyam News
రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ మరియు కంటైనర్ టెర్మినల్ ఆపరేటర్ అయిన ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్...