పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై తెగబడితే కచ్చితమైన సమాధానం చెబుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటు హెచ్చరిక చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం...
మలయాళ సినిమాకు ఇది ఒక అద్భుతమైన క్షణం. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ గతేడాది అత్యధిక ప్రశంసలు అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ...
హైదరాబాద్ కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం రూ.30 లక్షలు విలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం...
నవి ముంబయిలోని DY పాటిల్ స్టేడియంలో ఆదివారం భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, భారత...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అణు పరీక్షల అంశం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ సహా అనేక దేశాలు అణు ఆయుధాలను పరీక్షిస్తున్నాయని, ఆ నేపథ్యంలో అమెరికా కూడా తన...
నవి ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో వెలుగుల కాంతుల మధ్య భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గాల్లోకి ఎగిరి ఆఖరి క్యాచ్ పట్టింది. అదే క్షణంలో చరిత్ర రాసుకుంది. భారత మహిళా...
రెండు పర్యాయాలు ఫైనల్కు వచ్చి ఉసూరుమనిపించినా.. ఈసారి వన్డే విశ్వకప్లో ఆఖరి పంచ్ మనమ్మాయిలదే! టోర్నీ నాకౌట్ ముందు వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనమ్మాయిలు అసలు సిసలైన మ్యాచ్ల్లో మాత్రం సివంగుల్లా విజృంభించారు. సెమీస్లో...
విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. మృతురాలు ఏడు నెలల గర్భిణి కూడా కావడం ఈ ఘటనకు మరింత విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన అక్కయ్యపాలెం, ధాలి...
బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల డిఎస్పి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ కార్తీక...
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 2, 2025) జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికాపై...