నల్గొండహోమ్

ఖమ్మం వైద్యుని సజీవ దహనం

#Accident

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఖమ్మం డాక్టర్ ఒకరు సజీవ దహనమయ్యారు. సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట దగ్గర గల పిల్లల మర్రి సమీపంలో డివైడర్ ను వోల్వో కారు ఢీ కొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల్లోనే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా పోలీసులు గుర్తించారు.

Related posts

ఢిల్లీ ‘యశోభూమి’లో ఏపీ టూరిజం స్టాళ్లకు విశేష స్పందన

Satyam News

ప్రధాని మోడీ ఈ సారి ప్రత్యేక తలపాగా….

Satyam News

రాలిపోయిన ధృవతార: ఆశా భోంస్లే ఇక లేరు

Satyam News

దక్షిణ మధ్య రైల్వేలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

జోగి రమేష్… కబుర్లు ఆపి పోలీసులకు లొంగిపో…

Satyam News

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News

Leave a Comment