26.3 C
Hyderabad
September 19, 2026
పశ్చిమగోదావరిహోమ్

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

తాడేపల్లిగూడెం లో నూతనం గా డైమండ్ షోరూం ప్రారంభం అయింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కోన శ్రీనివాసరావు ఈ డైమండ్ షోరూం ప్రారంభించారు. ఈ డైమండ్ షోరూం లో అత్యాధునిక డిజైన్ లు ఉన్నాయి. ఈరోజు అనగా ఆదివారం ఆగస్టు 17 తారీఖున ప్రారంభం అయిన ఈ వాసవి జ్యువెలర్స్ షోరూమ్ దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. షోరూం అధినేతలు కోన శ్రీనివాసరావు ని ఘనంగా సత్కరించారు.

Related posts

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

Satyam News

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

Satyam News

సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ సతీమణి

Satyam News

క్రిటికల్ మినరల్స్ పరిశోధనకు ‘త్రిముఖ’ భాగస్వామ్యం

Satyam News

రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ మిల్లుదే

Satyam News

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

Satyam News

Leave a Comment