పశ్చిమగోదావరి హోమ్

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

తాడేపల్లిగూడెం లో నూతనం గా డైమండ్ షోరూం ప్రారంభం అయింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కోన శ్రీనివాసరావు ఈ డైమండ్ షోరూం ప్రారంభించారు. ఈ డైమండ్ షోరూం లో అత్యాధునిక డిజైన్ లు ఉన్నాయి. ఈరోజు అనగా ఆదివారం ఆగస్టు 17 తారీఖున ప్రారంభం అయిన ఈ వాసవి జ్యువెలర్స్ షోరూమ్ దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. షోరూం అధినేతలు కోన శ్రీనివాసరావు ని ఘనంగా సత్కరించారు.

Related posts

చీకటి పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

Satyam News

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

Leave a Comment

error: Content is protected !!