మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో ఓకే వార్డులో ఇద్దరు ఆర్యవైశ్యులు పోటీ

#Wanaparthy

వనపర్తి మునిసిపల్ పరిధిలోని 33వ వార్డులో  ఆర్యవైశ్య మహిళలు పోటీ చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ తరపున మిడిదొడ్డి మాధవి రమేష్, బిజెపి పార్టీ నుండి  బచ్చు సౌజన్య రామకృష్ణ (రాము)పోటీలో ఉన్నారు. బచ్చు రాము వనపర్తి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి

Satyam News

‘టీమ్ ఇండియాగా ముందుకు సాగాలి’

Satyam News

సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

Satyam News

ఐర్లాండ్ నుంచి నడుస్తున్న ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్?

Satyam News

అమరావతిలో హైకోర్టు జడ్జీల నివాస గృహ సముదాయం ప్రారంభం

Satyam News

సొంత చెల్లి గుర్తు లేదా..?? రాదా…?? జగన్‌..??

Satyam News

Leave a Comment