వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదిత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్...
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం, పొంగుటూరు గ్రామానికి చెందిన పాస్టర్ మల్లిపూడి సువర్ణ రాజు కుమారుడిపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఒక యువతి ఫిర్యాదు చేసింది. అతను తనపై అత్యాచారం చేశాడని, అంతేకాకుండా...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన పరిణామాలు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వివేకానందరెడ్డి నివాసాలు, కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా చేపట్టిన సోదాల...
ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంపై రాజేంద్రనగర్లో నిర్వహించిన వర్క్షాప్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,...
భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే విషయంలో ఎస్ఎస్ బి సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై ఎలాగైనా మచ్చ వేయాలని చూసిన వైసీపీ..తన గోతిలో తానే పడింది. వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా విమర్శలు చేయబోయి భారీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. స్పోర్ట్స్ కోటాలో...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం బిగ్ టర్న్ తీసుకుంటోంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, రాయలసీమకే పరిమితమైన భారీ పెట్టుబడుల ప్రవాహం ఇప్పుడు గోదావరి డెల్టా వైపు మళ్లింది. ఏపీలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఏకంగా రూ.2.73 లక్షల...
రాజధాని అమరావతిలో నిర్మించిన సరికొత్త ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస గృహాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఐతే ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధికారికంగా ఈ నివాసాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాయపూడిలో 12 టవర్లలో...