26.5 C
Hyderabad
September 12, 2026

Month : August 2026

సంపాదకీయంహోమ్

జీగ్రూప్ సుభాష్ చంద్ర అప్పు వివాదం ఏంటి?      

Satyam News
ఒక సామాన్యుడు బైక్ లోన్ లేదా ఇంటర్నెట్ బిల్లు, కనీసం ఒక్క నెల ఈఎంఐ (EMI) ఆలస్యంగా కట్టినా ఫోన్ కాల్స్, బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ఒత్తిళ్లు, సిబిల్ స్కోర్ పతనం, ఆస్తుల జప్తు...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విశేష పంచామృతాభిషేకం

Satyam News
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవంలో మధ్య ఆరాధనలో  భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి విశేషంగా ఫల పంచామృత, అభిషేకం శ్రీ మఠం పీఠాధిపతి నిర్వహించారు. ముందుగా శ్రీ...
ఆధ్యాత్మికంహోమ్

మంత్రాలయం శ్రీ మంచాలమ్మకు ప్రత్యేక అలంకరణ

Satyam News
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ మధ్య ఆరాధన మహోత్సవంలో భాగంగా మంత్రాలయం గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవతకు ప్రత్యేకంగా విశేష పూజలు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం మంచాలమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా...
ప్రకాశంహోమ్

వెలిగొండతో రూపురేఖలు మారనున్న మార్కాపురం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిలో చరిత్ర సృష్టించాలన్నా.. గత చరిత్రను తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు...
సినిమాహోమ్

దిలీప్ డైరీలో దాగిన మిస్టరీ ఏంటి? ‘నీకం’ సెకండ్ లుక్ విడుదల

Satyam News
మలయాళ స్టార్ హీరో దిలీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నీకం’ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఓనం శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం విడుదల చేసిన ఈ పోస్టర్ అభిమానుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ...
మెదక్హోమ్

కాంగ్రెస్ సర్కార్  మరో భారీ భూ కుంభకోణం

Satyam News
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్‌లో సుమారు రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ తెలంగాణ ఆయిల్‌ఫెడ్  భూమిని  ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి...
హైదరాబాద్హోమ్

నేపాల్ వరద విపత్తు: తెలంగాణ ప్రత్యేక సమన్వయం

Satyam News
నేపాల్‌లో సంభవించిన వరద విపత్తు నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల ఆచూకీ, వారి సురక్షిత తరలింపు, అలాగే పార్థివదేహాల గుర్తింపు మరియు స్వదేశానికి తరలింపు అంశాలపై తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశీ వ్యవహారాల...
మహబూబ్ నగర్హోమ్

కృష్ణ మండలం గ్రామాలపై మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక సమీక్ష

Satyam News
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మంత్రి వాకిటి శ్రీహరి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై స్థానిక నాయకులతో మంత్రి వాకిటి...
విశాఖపట్నంహోమ్

గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మారికవలస సెంటర్

Satyam News
రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల్లో ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వారు ఉత్తమ ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE)ను ఏర్పాటు చేసిందని...
జాతీయంహోమ్

పంజాబ్ లో అద్భుతం: 90శాతం మందికి కరెంటు బిల్లు లేదు…

Satyam News
పంజాబ్ లో 90 శాతం మంది కరెంటు బిల్లు కట్టడం లేదు. ఇది నిజంగా నిజం. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం 2022 జూలై 1 నుంచి అమలు చేస్తున్న...