Category : విజయనగరం

విజయనగరంహోమ్

మోహన్ బాబు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

Satyam News
విజయనగరం లో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సినీ నటుడు మోహన్ బాబు దిష్టి బొమ్మ ను దగ్దం చేశారు. విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన...
విజయనగరంహోమ్

రహదారి భద్రత నియమాలు పాటించండి…!

Satyam News
ప్రతీ ఒక్క‌రూ రోడ్  భ‌ద్ర‌తా నియ‌మాల‌ను పాటించాల‌ని  విజ‌య‌న‌గరం జిల్లా ఎస్పీ దామోద‌ర్  మంగ‌ళ‌వారం విజ్ఙ‌ప్తి చేసారు. నగరంలోని రింగ్ రోడ్‌  పి.ఎస్.ఆర్. స్కూలులో యోగా సెంటర్లో యోగా భారత్ అధ్వర్యంలో జ‌రిగిన‌ అవగాహన...
విజయనగరంహోమ్

ఆంగ్ల‌ సంవత్సర వేడుకలకు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఆంక్ష‌లు

Satyam News
కొత్త‌ సంవత్సర వేడుకలను జిల్లా ప్ర‌జ‌లు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమ‌వారం హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ...
విజయనగరంహోమ్

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News
రాజ్యాంగ బధ్ధమైన పదవిలో ఉంటూ, ప్రభుత్వాన్ని పరి రక్షించాల్సిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో ని క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం...
విజయనగరంహోమ్

మొన్న ఏఆర్ డీఎస్పీ నేడు ఎస్పీ… బాస్ ల సేవాతత్పరత

Satyam News
మొన్న ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి తాజాగా ఎస్పీ దామోదర్ సేవా త‌త్స‌ర‌త‌ను చాటుకున్న బాస్ లు.వివ‌రాల్లోకి వెళితే విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుర్ల కు దగ్గరలో బైక్ ప్రమాదానికి గురై గాయప‌డ్డ‌ మహిళను విజయనగరం జిల్లా...
విజయనగరంహోమ్

రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం

Satyam News
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా బస్సులో...
విజయనగరంహోమ్

ఉత్తరాంధ్ర ఇలవేల్పును దర్శించుకున్న అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ

Satyam News
ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న  వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు...
విజయనగరంహోమ్

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Satyam News
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, ప్రతాప్, శరత్‌గా గుర్తించారు....
విజయనగరంహోమ్

విజయనగరం లో ఖాకీ నాకా బందీ…!

Satyam News
విజయనగరం లో పోలీసులు మంగ‌ళ‌వారం నాకా బంధీ నిర్వ‌హించారు. పోలీస్ స‌బ్ డివిజ‌న్ ప‌రిదిలోని అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిల్లో విస్త్ర‌తంగా త‌నిఖీలు చేప‌ట్టారు. ఎస్పీ దామోద‌ర్ ఆదేశాల మేర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల...
విజయనగరంహోమ్

పండగ రోజున లాఠీకి పని చెప్పిన పోలీసులు.

Satyam News
విజయనగరం పోలీసులు దీపావళి పండగ రోజునే లాఠీకి పని చెప్పారు. అదీ రాత్రి ఎనిమిది తరువాత రోడ్లపై అటు వాహనదారులకు, ఇటు పబ్లిక్ కు ఇబ్బంది కలిగించేలా తారాజువ్వల పోటీలపై ఉక్కు పాదం మోపారు....