విజయనగరం హోమ్

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

#AshokGajapatiRaju

రాజ్యాంగ బధ్ధమైన పదవిలో ఉంటూ, ప్రభుత్వాన్ని పరి రక్షించాల్సిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో ని క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సత్కార సభలో గవర్నర్ ఆ వ్యాఖ్యలు చేశారు. గత అయిదేళ్ల క్రితం ఉన్న వాళ్లు రాష్ట్రాన్ని అతి దారుణంగా దోచుకున్నారని, తాను ఉంటున్న భూమి, భవనాన్ని కూడా అమ్మేయాలని చూసారన్నారు. పదవి శాశ్వతం కాదని, ప్రజల మన్ననలను నిజాయితీ గా కైవసం చేసుకోవడమే రాజకీయ నేత లక్ష్యంగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీని ఉద్దేశ్యంచి పరోక్షంగా, నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు

Related posts

ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి?

Satyam News

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

నరసాపురం లేసుల స్పెషాలిటీ: 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు బ్రాండింగ్‌

Satyam News

Leave a Comment

error: Content is protected !!