విజయనగరంహోమ్

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

#AshokGajapatiRaju

రాజ్యాంగ బధ్ధమైన పదవిలో ఉంటూ, ప్రభుత్వాన్ని పరి రక్షించాల్సిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో ని క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సత్కార సభలో గవర్నర్ ఆ వ్యాఖ్యలు చేశారు. గత అయిదేళ్ల క్రితం ఉన్న వాళ్లు రాష్ట్రాన్ని అతి దారుణంగా దోచుకున్నారని, తాను ఉంటున్న భూమి, భవనాన్ని కూడా అమ్మేయాలని చూసారన్నారు. పదవి శాశ్వతం కాదని, ప్రజల మన్ననలను నిజాయితీ గా కైవసం చేసుకోవడమే రాజకీయ నేత లక్ష్యంగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీని ఉద్దేశ్యంచి పరోక్షంగా, నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు

Related posts

భద్రాచల శ్రీ రాముడి దేవాలయ పునర్నిర్మాణం మొదలు

Satyam News

భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ

Satyam News

మార్కెట్లలో ‘లేపాక్షి’ జోరు..120కి పైగా ట్రేడ్ ఎంక్వైరీలు

Satyam News

ఆంధ్ర ప్రదేశ్ లో 2 ఫేక్ యూనివర్సిటీలు

Satyam News

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News

31న విడుదలకు సిద్ధమౌతున్న “అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి”

Satyam News

Leave a Comment