విజయనగరంహోమ్

రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం

#BusAccident

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా బస్సులో 39 మంది యాత్రికులు ఉన్నారు. ఏడు రోజులపాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు తొమ్మిది మంది దుర్మణం చెందారు. కాగా మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఈ ఘోర జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Related posts

ధర్మేంద్ర కేవలం భర్త మాత్రమే కాదు….

Satyam News

రంజాన్ సందర్భంగా రేవంత్ ఇఫ్తార్ విందు

Satyam News

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

Satyam News

వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు

Satyam News

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

Satyam News

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

Leave a Comment