Category : ఆంధ్రప్రదేశ్

గుంటూరుహోమ్

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News
రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశం కొత్త ఉత్కంఠకు తెరలేపుతున్నది. ప్రస్తుత రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ ఈ నెలాఖ‌రుకు రిటైర్ కాబోతున్నారు. ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ ఐఏఎస్...
అనంతపురంహోమ్

భగవాన్ సత్యసాయి సన్నిధిలో ప్రధాని మోడీ

Satyam News
భగవాన్ సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన నేడు పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని...
పశ్చిమగోదావరిహోమ్

అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించాలి

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం పేదలు, దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. సోమవారం నాడు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం...
విజయనగరంహోమ్

విజయనగరం లో ఖాకీ నాకా బందీ…!

Satyam News
విజయనగరం లో పోలీసులు మంగ‌ళ‌వారం నాకా బంధీ నిర్వ‌హించారు. పోలీస్ స‌బ్ డివిజ‌న్ ప‌రిదిలోని అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిల్లో విస్త్ర‌తంగా త‌నిఖీలు చేప‌ట్టారు. ఎస్పీ దామోద‌ర్ ఆదేశాల మేర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల...
శ్రీకాకుళంహోమ్

అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్: 6 గురు హతం

Satyam News
అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్డర్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ మారేడుమిల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉదయం 6.30 గంటల నుంచి...
పశ్చిమగోదావరిహోమ్

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

Satyam News
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో యాదవ కార్తీక వన సమారాధనలో ఏలూరు ఎమ్ పి.   ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ పి మాట్లాడుతూ ‎యాదవులు పారిశ్రామికవేత్తలుగా  ఎదగాలని...
విశాఖపట్నంహోమ్

గోమాంసం గోడౌన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి

Satyam News
విశాఖపట్నంలో అక్రమ గోమాంసం నిల్వ చేశారని చెబుతున్న గోడౌన్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆనందపురం ప్రాంతంలోని శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజ్ వద్ద విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోల్డ్ స్టోరేజ్‌లో...
పశ్చిమగోదావరిహోమ్

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ

Satyam News
పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గం , మార్టేరు సెంటర్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో విగ్రహా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
విశాఖపట్నంహోమ్

CII సమ్మిట్ గ్రాండ్ సక్సెస్‌..బాబు, లోకేష్‌ సూపర్‌..

Satyam News
విశాఖ వేదికగా నిర్వహించిన CII – AP పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ గ్రాండ్‌ సక్సెస్ అయింది. 3 రోజుల్లోనే 613 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా 12 సెక్టార్లలో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు,...
అనంతపురంహోమ్

ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌…

Satyam News
ఉమ్మడి అనంతపురం జిల్లాకు మరో భారీ ప్రాజెక్టును గిఫ్ట్‌గా ఇచ్చేందుకు సిద్ధమైంది కూటమి సర్కార్‌. కంచిపట్టు నేతకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం చేనేతల చిరకాల కోరిక నేరవేర్చే దిశగా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది....