శ్రీవారి పరకామణి చోరీ కేసు: పిటిషనర్ శ్రీనివాసులుకు ప్రాణహాని భయం
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాజీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జర్నలిస్ట్ ఎం. శ్రీనివాసులు తనకు ప్రాణహాని ఉందని...
