Author : Satyam News

2994 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
అనంతపురంహోమ్

పరకామణి దొంగలు చేసిన దారుణ హత్య ఇది…

Satyam News
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన రూ. వంద కోట్ల పరకామణి చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌కు సంబంధించిన సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైన గుంతకల్లు రైల్వే సీఐ వై. సతీష్ కుమార్...
సంపాదకీయంహోమ్

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News
తన ఎక్స్ (ట్విటర్టర్ ) ఖాతా నుంచి ఎర్ర చందనం గ్యాంగ్ లపై, వారు సమాజానికి, ప్రకృతికి చేస్తున్న విఘాతం పై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమంపై...
ప్రత్యేకంహోమ్

బీహార్‌ సీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో….!!

Satyam News
బీహార్‌ పొలిటికల్‌ సీన్‌ ఏపీలో రిపీట్‌ కానుందా…???  ఏపీ ఆర్‌జేడీగా  బీహార్‌ మారనుందా..?? ఆ రెండు పార్టీలకి దగ్గరి పోలికలు ఉన్నాయా…??  ఆ పార్టీకి ఇక అధికారం దక్కడం కష్టం అని భావించవచ్చా…?? అంటే,...
జాతీయంహోమ్

రోజువారీ కూలి… జీఎస్టీ బకాయి రూ.35 కోట్లు…

Satyam News
రోజువారీ కూలి పనితో జీవనం సాగించే ఒక వ్యక్తి రూ.35 కోట్లు జీఎస్టీ బకాయి పడ్డాడు….. ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే ఇది నిజమే. మొగా జిల్లా బోహ్నా చౌక్‌కు చెందిన కూలీ అజ్మేర్ సింగ్...
కృష్ణహోమ్

ప‌రకామ‌ణి చోరీ కేసులో కీలక వ్యక్తి హత్య?

Satyam News
తిరుమల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో  ర‌వికుమార్ అనే ఉద్యోగి దొంగ‌త‌నం చేస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్ శుక్ర‌వారం తాడిప‌త్రి స‌మీపంలోని రైలు ప‌ట్టాల‌పై విగ‌త జీవిగా ప‌డివున్నాడ‌ని దీని...
హైదరాబాద్హోమ్

జూబ్లీహిల్స్ గెలుపు రేవంత్ రెడ్డిదే

Satyam News
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సూపర్ సక్సెస్ అయ్యింది. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఊహించని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ముందు వారం రోజుల వరకు కూడా కాంగ్రెస్‌లో...
ప్రత్యేకంహోమ్

పాట్నాలో అంబరాన్ని అంటిన సంబరాలు

Satyam News
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో పట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయం వద్ద ఉత్సాహభరిత దృశ్యాలు చోటుచేసుకున్నాయి. 243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో NDA 186 స్థానాల్లో ఆధిక్యంలోకి వెళ్లడంతో, పార్టీ కార్యకర్తలు...
గుంటూరుహోమ్

పెట్టుబడులకు భరోసా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ

Satyam News
“గడచిన దశాబ్ద కాలంగా భారతదేశంలో కేవలం విధివిధానాల వల్లే కాకుండా, ఆలోచన విధానాల మార్పులతో అభివృద్ధి బలపడింది.” అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖపట్నంలో...
జాతీయంహోమ్

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News
జమ్మూ ప్రాంతంలోని నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో దివ్వానీ రానా (Bharatiya Janata Party) గెలుపొందారు. ఆమె కుటుంబానికి చెందిన సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు దేవేందర్ సింగ్ రానా మరణంతో ఈ...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు..

Satyam News
ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని ఎకరం 99 పైసలకే కేటాయిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి...