Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల పరంగా దాదాపు శూన్య స్థాయిలో ఉన్న బీజేపీ, ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్...
చెన్నై నగరంలోని ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ దంపతుల నివాసం ఇప్పుడు పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా వెలువడుతున్న ప్రారంభ ట్రెండ్స్లో, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ శకం ముగిసినట్లే కనిపిస్తున్నది. ఇంకా మమతా బెనర్జీ ఆశతోనే ఉన్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. తాజా ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ...
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ శుభకార్యానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
అమెరికా–ఇరాన్ మధ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతోంది. యుద్ధం పూర్తిగా ఆగకపోయినా, తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి మళ్లీ యుద్ధ దిశగా వెళ్లే అవకాశాలు...
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్కు చెందిన 19 ఏళ్ల యువతి యశికా శర్మ ప్రతిష్టాత్మక సౌందర్య పోటీలో విశేష ప్రతిభ కనబరిచి నగరానికి గర్వకారణంగా నిలిచింది. ఒడిశాలోని భువనేశ్వర్లో నిర్వహించిన 61వ ఎడిషన్ ఫెమీనా మిస్...
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక వివరాలు సూచిస్తున్నాయి. ఏసీ...
విలక్షణ దర్శకుడు నిత్య ప్రయోగశీలి డాక్టర్ పిసి ఆదిత్యను మరొక ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 156వ జయంతి సందర్భంగా ఢిల్లీకి చెందిన...
గల్ఫ్ యుద్ధ ప్రభావం విమానయాన సంస్థలపై తీవ్రంగా పడబోతున్నది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలలోని విమానయాన సంస్థలు తమ సర్వీసులను కుదించుకుంటున్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ప్రభావంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీగా...
డీజిల్ పోసుకొని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకుతెరువు కోసం నగరానికి వలసకు వచ్చిన ఒక...