40.2 C
Hyderabad
April 26, 2024 11: 08 AM

Tag : Journalist

Slider నిజామాబాద్

మా అమ్మ భూమిని ధరణిలో ఎంట్రీ చేయండి

Satyam NEWS
ప్రజావాణిలో సత్యం న్యూస్ జర్నలిస్ట్ సురేష్ ఫిర్యాదు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసే ఓ జర్నలిస్తును మూడేళ్ళుగా ఓ సమస్య వెంటాడుతోంది. ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అందరిలాగే అతను కూడా ప్రజావాణిలో...
Slider తూర్పుగోదావరి

జర్నలిస్టు నాగేంద్రకు ఏపిడబ్ల్యూజే మద్దతు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజక వర్గ  హెచ్ ఎం టి వి రిపోర్టర్ పి నాగేంద్ర కు ఏలూరు జిల్లా దెందులూరు, ఏలూరు నియోజక వర్గాల ఏ పి డబ్యు జె ఎఫ్ ప్రతినిధులు...
Slider తూర్పుగోదావరి

జర్నలిస్టుల వేధింపులు భరిచలేక ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
జర్నలిస్టుల వేధింపులు భరించలేని మరొక జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా లో జరిగింది. గోపాలపురం రిపోర్టర్ నాగేంద్రబాబు ఆత్మహత్యాయత్నం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సాటి రిపోర్టర్ల వేదింపులు తాళలేక నిన్నటి...
Slider ప్రత్యేకం

సీనియర్ జర్నలిస్ట్  భగీరథకు పత్రికారత్న అవార్డు

Satyam NEWS
ఎన్ .టి .ఆర్ శత  జయంతి సందర్భగా  కమలాకర లలిత కళాభారతి సంస్థ సీనియర్ జర్నలిస్ట్  భగీరథ ను పత్రికారత్న తో సత్కరించింది. హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో  బుధవారం రోజు...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టు జావీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Bhavani
నిజామాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ జావీద్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ లో పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు జావీద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నారు. జావీద్ కుటుంబ...
Slider రంగారెడ్డి

జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్

Satyam NEWS
మృతి చెందిన, అనారోగ్యానికి గురైనజర్నలిస్ట్ లను ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్ట్ వెల్ఫేర్ సభ్యులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన జర్నలిస్ట్ ఎం మల్లేష్ అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమై...
Slider మెదక్

జర్నలిస్ట్ శ్రీనివాస్ కు నివాళి

Satyam NEWS
రోడ్డు ప్రమాదానికి గురై ఆకస్మిక మృతి చెందిన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే క్రియాశీలక సభ్యుడు  కొల్పుల శ్రీనివాస్ మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో పలువురు ప్రముఖులు సందర్శించి నివాళి అర్పించారు....
Slider పశ్చిమగోదావరి

విలేకరి వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ఒక విలేకరి వేధింపులు తాళలేక ఒక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న దారుణమైన సంఘటన ఇది. గత కొంతకాలంగా తన భర్తను ఒక విలేకరి తీవ్రంగా వేధిస్తున్నాడని ఉద్యోగి భార్య...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్ట్ ఆవుట రాజశేఖర్ కు న్యాయం చేయండి

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కి తెలంగాణ మాదిగ దండోరా విజ్ఞప్తి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టు ఆవుట రాజశేఖర్ కు ఇప్పటికైనా న్యాయం చేయాలని...
Slider ముఖ్యంశాలు

సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కుమార్ అనారోగ్యంతో మృతి

Satyam NEWS
ఒంగోలులో ముగిసిన  శ్రీనివాస రావు అంత్య క్రియలు సీనియర్ జర్నలిస్ట్ ఎం. శ్రీనివాస్ కుమార్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3.30...