24.7 C
Hyderabad
March 26, 2025 10: 29 AM

Tag : Journalist

Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు

Satyam NEWS
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ అధ్యయనం చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, కాలవ శ్రీనివాసులు...
Slider హైదరాబాద్

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో JCHSL కమిటీ భేటీ

Satyam NEWS
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు శనివారం  రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు, దాని కార్యకలాపాలను...
Slider మహబూబ్ నగర్

విలేకరి శ్రీనివాస్ కుటుంబానికి సహాయం

Satyam NEWS
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి చెందిన నమస్తే తెలంగాణ విలేకరి సూరంపల్లి శ్రీనివాసచారి లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి కొత్తకోటలోని...
Slider ప్రత్యేకం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీ

Satyam NEWS
రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ ని తీసుకు వస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్...
Slider నిజామాబాద్

మా అమ్మ భూమిని ధరణిలో ఎంట్రీ చేయండి

Satyam NEWS
ప్రజావాణిలో సత్యం న్యూస్ జర్నలిస్ట్ సురేష్ ఫిర్యాదు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసే ఓ జర్నలిస్తును మూడేళ్ళుగా ఓ సమస్య వెంటాడుతోంది. ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అందరిలాగే అతను కూడా ప్రజావాణిలో...
Slider తూర్పుగోదావరి

జర్నలిస్టు నాగేంద్రకు ఏపిడబ్ల్యూజే మద్దతు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజక వర్గ  హెచ్ ఎం టి వి రిపోర్టర్ పి నాగేంద్ర కు ఏలూరు జిల్లా దెందులూరు, ఏలూరు నియోజక వర్గాల ఏ పి డబ్యు జె ఎఫ్ ప్రతినిధులు...
Slider తూర్పుగోదావరి

జర్నలిస్టుల వేధింపులు భరిచలేక ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
జర్నలిస్టుల వేధింపులు భరించలేని మరొక జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా లో జరిగింది. గోపాలపురం రిపోర్టర్ నాగేంద్రబాబు ఆత్మహత్యాయత్నం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సాటి రిపోర్టర్ల వేదింపులు తాళలేక నిన్నటి...
Slider ప్రత్యేకం

సీనియర్ జర్నలిస్ట్  భగీరథకు పత్రికారత్న అవార్డు

Satyam NEWS
ఎన్ .టి .ఆర్ శత  జయంతి సందర్భగా  కమలాకర లలిత కళాభారతి సంస్థ సీనియర్ జర్నలిస్ట్  భగీరథ ను పత్రికారత్న తో సత్కరించింది. హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో  బుధవారం రోజు...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టు జావీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

mamatha
నిజామాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ జావీద్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ లో పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు జావీద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నారు. జావీద్ కుటుంబ...
Slider రంగారెడ్డి

జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్

Satyam NEWS
మృతి చెందిన, అనారోగ్యానికి గురైనజర్నలిస్ట్ లను ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్ట్ వెల్ఫేర్ సభ్యులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన జర్నలిస్ట్ ఎం మల్లేష్ అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమై...