Category : హోమ్

హైదరాబాద్హోమ్

ఉత్సాహంగా గ్రూప్ వన్ ట్రైనింగ్ అధికారుల సైక్లాథాన్

Satyam News
హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్ వేదికగా గ్రూప్-1 ట్రైనింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లాథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారులు ఈ...
మెదక్హోమ్

ఆందోల్ రైతులకు సింగూర్ నీళ్లిస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?

Satyam News
సింగూర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆందోల్ నియోజకవర్గ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండిపడ్డారు. పుల్కల్ మండలం ముదిమాణిక్ గ్రామంలో నీరు...
గుంటూరుహోమ్

128 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్

Satyam News
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అర్జీలను స్వీకరించారు....
ముఖ్యంశాలుహోమ్

అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ టీచర్లపై వేధింపులు

Satyam News
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో టీచర్లపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నాయని డివైఎఫ్‌ఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. ఆంజనేయ రాజు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రయివేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న...
సినిమాహోమ్

Box Office: కలెక్షన్లు తగ్గని దురంధర్ 2

Satyam News
గత వారం వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన దురంధర్ 2 ఇప్పుడు మరో వంద కోట్లు అదనంగా సాధించి బాక్సాఫీస్ ను ఇంకా కలెక్షన్లతో ముంచెత్తుతూనే ఉన్నది. బాలీవుడ్‌లో Dhurandhar The Revenge...
గుంటూరుహోమ్

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అమలు చేయాలి

Satyam News
2019 నాటికి సంక్షేమ బోర్డు ద్వారా అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా కమిటీ...
ప్రత్యేకంహోమ్

అన్యాయమైన డిమాండ్లు లేకపోతే చర్చలకు మళ్లీ సిద్ధం

Satyam News
అన్యాయమైన డిమాండ్లు పెట్టకపోతే తాము అమెరికాతో మళ్లీ చర్చలకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. పాకిస్తాన్ లో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన నేపథ్యంలో, ఇరాన్ మరోసారి అమెరికాతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని...
రంగారెడ్డిహోమ్

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

Satyam News
వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామంలో జరిగిన భూ భారతి- భూసర్వే పై అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా...
ఆధ్యాత్మికంహోమ్

16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

Satyam News
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మప్రచార కార్యక్రమాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు నిరంతరం నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు  ఏప్రిల్ 16వ తేదీ...
అనంతపురంహోమ్

గ్లోబల్ సి బి ఎస్ ఈ  స్కూల్ కు నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు

Satyam News
అనంతపురం గ్లోబల్ CBSC స్కూల్ విద్యారంగంలో వినూత్న ఆవిష్కరణలు, సృజనాత్మక బోధన విధానాలు అమలు చేస్తున్నందుకు గాను గ్లోబల్ CBSC  స్కూల్ మేనేజ్‌మెంట్‌కు బెంగళూరులో   నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు 2026 అందజేశారు. గుణాత్మక విద్య ...