Category : హోమ్

హైదరాబాద్హోమ్

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Satyam News
హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో తనపై నమోదైన కేసుల విషయంలో ఆయన నాంపల్లిలోని మనోరంజన్...
ప్రపంచంహోమ్

ఇమ్రాన్ ఖాన్ భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష

Satyam News
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీలకు తోషాఖానా–2 అవినీతి కేసులో శనివారం కోర్టు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్‌కు 73 ఏళ్లు కాగా, ఆయన...
క్రీడలుహోమ్

ఆశ్చర్యకరంగా శుభ్‌మన్ గిల్‌ కు ఉద్వాసన

Satyam News
టీ20 వరల్డ్‌కప్ జట్టులో నుంచి శుభ్‌మన్ గిల్‌ను తప్పించి భారత సెలెక్టర్లు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వికెట్‌కీపర్–బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో పాటు రింకు సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ముంబైలో జరిగిన సెలక్షన్...
శ్రీకాకుళంహోమ్

స్వచ్ఛ శ్రీకాకుళం మన లక్ష్యం

Satyam News
స్వచ్చ శ్రీకాకుళమే మన లక్ష్యమని 31 డివిజన్ ఇంచార్జి, ఏపీ ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూది సూరిబాబు వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు స్థానిక...
కర్నూలుహోమ్

నందికొట్కూరు లో డ్రగ్ చాక్లెట్లు?

Satyam News
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో ఓ ఏడవ తరగతి...
గుంటూరుహోమ్

కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో మంత్రి లోకేష్

Satyam News
నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెనాలి రోడ్డులో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన...
సినిమాహోమ్

బిజెపిలో చేరనున్న సినీ నటి ఆమని

Satyam News
ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఆమని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు...
నిజామాబాద్హోమ్

సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల పంపిణీ?

Satyam News
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలంలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన శాయిలు అనే రైతు తన పంట రుణాన్ని చెల్లించడానికి కెనరా బ్యాంక్ శాఖకు...
కరీంనగర్హోమ్

కొత్త ఎజెండా తో ప్రజల ముందుకు కేసిఆర్

Satyam News
ఈ నెల 21వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. ఇందులో పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. గులాబీ...
జాతీయంహోమ్

సోనియా గాంధీ కేసు హైకోర్టు కు….

Satyam News
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మనీలాండరింగ్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...