26.7 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

దొంగ బుద్ధిని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త

#Jagan

గుంటూరులో జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించే సమయంలో ఓ వైసీపీ కార్యకర్త చేతివాట ప్రదర్శించాడు. దేవుడి గదిలోని ముడుపును సొమ్మును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సెక్యూరిటీ తనిఖీలో ఈ తతంగం వెలుగు చూసింది.

చేతిలో ముడుపును చూసి అనుమానంతో పోలీసులు చెక్ చేశారు. దాంతో దొంగ దొరికాడు. వైసీపీ కార్యకర్త చేతిలో ఉన్న చిన్నమూటను తీసుకుని పరిశీలించగా ముడుపు డబ్బులుగా నిర్ధారణ అయింది. ఆ వైసీపీ కార్యకర్తను వేమూరు వైసీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు డ్రైవర్ సోదరుడిగా పోలీసులు గుర్తించారు.

Related posts

కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ  టీడీపీ

Satyam News

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News

ఒంగోలులో ‘స్నేహ’ సేవా కార్యక్రమం

Satyam News

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

Satyam News

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News

సాయిబాబా భక్తుల మనోభావాలను గౌరవిస్తాం

Satyam News

Leave a Comment