గుంటూరుహోమ్

దొంగ బుద్ధిని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త

#Jagan

గుంటూరులో జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించే సమయంలో ఓ వైసీపీ కార్యకర్త చేతివాట ప్రదర్శించాడు. దేవుడి గదిలోని ముడుపును సొమ్మును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సెక్యూరిటీ తనిఖీలో ఈ తతంగం వెలుగు చూసింది.

చేతిలో ముడుపును చూసి అనుమానంతో పోలీసులు చెక్ చేశారు. దాంతో దొంగ దొరికాడు. వైసీపీ కార్యకర్త చేతిలో ఉన్న చిన్నమూటను తీసుకుని పరిశీలించగా ముడుపు డబ్బులుగా నిర్ధారణ అయింది. ఆ వైసీపీ కార్యకర్తను వేమూరు వైసీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు డ్రైవర్ సోదరుడిగా పోలీసులు గుర్తించారు.

Related posts

విమానంలో అసభ్య ప్రవర్తన: ఆస్ట్రేలియాలో భారతీయుడి అరెస్టు

Satyam News

“ORS” (Oral Rehydration Solution) పేరుతో మోసం

Satyam News

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

Satyam News

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ భరోసా

Satyam News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగిన శాకంబరీ ఉత్సవాలు

Satyam News

ఆపరేషన్ నేపాల్ రెస్క్యూ: సక్సెస్ చేసిన లోకేష్

Satyam News

Leave a Comment