గుంటూరుహోమ్

దొంగ బుద్ధిని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త

#Jagan

గుంటూరులో జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించే సమయంలో ఓ వైసీపీ కార్యకర్త చేతివాట ప్రదర్శించాడు. దేవుడి గదిలోని ముడుపును సొమ్మును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సెక్యూరిటీ తనిఖీలో ఈ తతంగం వెలుగు చూసింది.

చేతిలో ముడుపును చూసి అనుమానంతో పోలీసులు చెక్ చేశారు. దాంతో దొంగ దొరికాడు. వైసీపీ కార్యకర్త చేతిలో ఉన్న చిన్నమూటను తీసుకుని పరిశీలించగా ముడుపు డబ్బులుగా నిర్ధారణ అయింది. ఆ వైసీపీ కార్యకర్తను వేమూరు వైసీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు డ్రైవర్ సోదరుడిగా పోలీసులు గుర్తించారు.

Related posts

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

Satyam News

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

Satyam News

భారీ క్షిపణి దాడులు చేసిన IRGC

Satyam News

గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం

Satyam News

దూసుకువస్తున్న “డిట్వా” తుఫాను

Satyam News

సినిమా షూటింగ్ లు మళ్లీ ప్రారంభం

Satyam News

Leave a Comment