24.7 C
Hyderabad
September 11, 2026

Category : హోమ్

ప్రత్యేకంహోమ్

జన నాయకన్ ఇక విడుదల కాదా….?

Satyam News
రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు విజయ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ నటించిన ‘జన నాయగన్’కు సెన్సార్ సర్టిఫికెట్‌పై సింగిల్ జడ్జి ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ప్రముఖ నటుడు...
ప్రత్యేకంహోమ్

యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Satyam News
భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య మంగళవారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. 2007 నుంచి చర్చల్లో ఉన్న ఈ ఒప్పందంపై హైదరాబాద్ హౌస్‌లో ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ...
సంపాదకీయంహోమ్

మహనీయుల సరసన రాజకీయం ఏంటి?

Satyam News
గణతంత్ర వేడుకల సాక్షిగా వైకాపా కార్యాలయంలో చోటుచేసుకున్న దృశ్యాలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల చిత్రపటాల...
సినిమాహోమ్

విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు వందేమాతరం అవార్డు

Satyam News
వందేమాతర గీతం రచించి 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో జరిగిన వందేమాతరం వేడుకలు అవార్డు ప్రధాన కార్యక్రమంలో తెలుగు సినీ రంగానికి చెందిన విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు...
కడపహోమ్

కడపలో అర్ధరాత్రి దారుణం: ఇల్లు నేలమట్టం

Satyam News
కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వంద మందికిపైగా రౌడీలతో వచ్చిన దుండగులు రెండు జెసిబిల సహాయంతో ఓ నివాస గృహాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఎలాంటి...
హైదరాబాద్హోమ్

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌పై దాడి దుర‌దృష్ట‌క‌రం

Satyam News
హైద‌రాబాద్ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్‌‌ సౌమ్యను ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవ‌ల‌పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ...
క్రీడలుహోమ్

టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ కూడా వైదొలగుతుందా?

Satyam News
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు సంబంధించిన అంశంపై తాను ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు వివరాలు అందించానని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నక్వీ సోమవారం తెలిపారు. ఈ విషయంలో తుది నిర్ణయం శుక్రవారం...
కృష్ణహోమ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ సోమవారం ఇక్కడి లోక్ భవన్ లాన్స్‌లో తేనీటి విందును సుహృద్భావ వాతావరణంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్....
హైదరాబాద్హోమ్

నీలోఫర్ నర్సింగ్ ఆఫీసర్లకు గణతంత్ర గౌరవం

Satyam News
“అమ్మ ఒడిలాంటి నీలోఫర్ దవాఖానలో.. అమ్మలాంటి ప్రేమని పంచుతున్న నర్సింగ్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. 77వ గణతంత్ర దినోత్సవం సాక్షిగా వారిని గౌరవించుకోవడం గర్వంగా ఉంది” అని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్...
ముఖ్యంశాలుహోమ్

ప్రధాని మోడీ ఈ సారి ప్రత్యేక తలపాగా….

Satyam News
సైనికపాటవాన్ని ప్రదర్శించిన గణతంత్ర దినోత్సవ పెరేడ్ తో బాటు ప్రధాని నరేంద్ర మోడీ తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పాగాతో ప్రధాని మోడీ అందరిని ఆకట్టుకున్నారు. 77వ...