పుష్కర కాలం మోడీ పాలనలో ఎక్కడ అచ్చే దినాల్లేవని అన్నీ సచ్చే దినాలేనని సీపీఐ రాష్ట్ర నేత బుగత అశోక్ ఆరోపించారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా విజయనగరం చారిత్రక గంటస్థంభం వద్ద...
రాజ్యసభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం లింగమనేని రమేష్ మీడియాతో మాట్లాడారు. “తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి...
పశ్చిమ ఆసియా లో కొనసాగుతున్న యుద్ధం అవాంఛనీయమని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో నేడు ఆయన ద్వైపాక్షిక చర్చల్లో...
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) ఆమోదం పొందకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఈ సందర్భంగా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సుమారు 40 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల...
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. మాస్కోలో జరిగిన “రష్యా-భారత్: ద్వైపాక్షిక సంబంధాల కోసం కొత్త ఎజెండా వైపు” అనే...
భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యం గణనీయమైన వృద్ధి సాధించిందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెజామైన్ నెతన్యాహూతో జరగనున్న తన చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు...
భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య మంగళవారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. 2007 నుంచి చర్చల్లో ఉన్న ఈ ఒప్పందంపై హైదరాబాద్ హౌస్లో ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ...