Category : హోమ్

చిత్తూరుహోమ్

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

Satyam News
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు....
కృష్ణహోమ్

బ్యాంకు రుణాలు సకాలంలో అందాలి

Satyam News
స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని, వారికి అవసరమైన బ్యాంకు రుణాలను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల...
కరీంనగర్హోమ్

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

Satyam News
కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామం లోని బుడగ జంగాల కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సీసీ రోడ్డు కోసం చొప్పదండి నియోజకవర్గం శాసన సభ్యులు మేడిపల్లి సత్యం...
అనంతపురంహోమ్

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News
సెమీకండక్టర్ రేస్‌లో గత ఐదు సంవత్సరాలుగా గాఢ నిద్రలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కోలుకుంటున్నది. సెమీకండక్టర్ రేస్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతున్నది. ఇది అవగాహన చేసుకోవడానికి ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వారే...
ముఖ్యంశాలుహోమ్

దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం

Satyam News
దుబాయ్ ఎయిర్‌షోలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌షో ప్రదర్శన లో పాల్గొంటున్న భారత యుద్ధ విమానం శుక్రవారం ప్రమాదానికి గురైంది. భారత వాయుసేన వినియోగించే HAL తేజస్‌ ఫైటర్ జెట్ మధ్యాహ్నం 2.10 గంటల...
జాతీయంహోమ్

అక్రమ బొగ్గు మాఫియా పై ఈడీ దాడులు

Satyam News
అక్రమ బొగ్గు తవ్వకం, రవాణా మరియు నిల్వ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ED) భారీ సోదాలు నిర్వహిస్తోంది. దుర్గాపూర్, పురూలియా, హౌరా, కోల్‌కతా జిల్లాల్లో మొత్తం 24 చోట్ల ఈ...
హైదరాబాద్హోమ్

మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు

Satyam News
భర్తను కోల్పోయిన కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందచేసి కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. కూకట్ పల్లి గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన...
కృష్ణహోమ్

వైసీపీ  పెయిడ్ ఆర్టికల్స్‌…. వణుకుతున్న వల్లభనేని వంశీ

Satyam News
మామూలుగా మీడియా వార్తలను రిపోర్ట్‌ చేస్తుంది. కానీ వైసీపీ మీడియా వార్తలను క్రియేట్‌ చేస్తుంది. లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా.. కథలు, కథనాలు వండి వార్చడంలో వైసీపీ  పెయిడ్‌ అర్టిస్టులు.. వాళ్లకు వాళ్లే పోటీ....
ప్రపంచంహోమ్

బంగ్లాదేశ్ ను కుదిపేసిన భూ కంపం

Satyam News
బంగ్లాదేశ్ ను భూ కంపం వణికించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌లోని నర్సింఘ్‌డి ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కోల్‌కతాలో, ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. భారత వాతావరణ విభాగం...
ప్రత్యేకంహోమ్

జగన్ ఒక్కరోజు ఫ్లయిట్ ఖర్చుతో.. మనం ఎన్నేళ్లు బతకొచ్చో తెలుసా…!!

Satyam News
మనదేశంలో రిచీ రిచ్‌.. రిచెస్ట్‌ పొలిటీషియన్‌ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెప్పే పేరు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉంటాయి. కానీ జగన్‌మోహన్‌రెడ్డి రియల్‌ నెట్‌వర్త్‌ దానికి...