Category : హోమ్

జాతీయంహోమ్

అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ నిధులపై ఈడీ దర్యాప్తు

Satyam News
రాజధానిలోని రెడ్‌ఫోర్ట్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన నేపథ్యంలో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ ఘటనలో జైష్‌ ఎ మోహమ్మద్‌ ఉగ్రసంస్థ అనుబంధాలు...
గుంటూరుహోమ్

గుంటూరులో ఉగ్ర లింకుల కలకలం

Satyam News
గుంటూరులో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు సమాచారం అందింది. దాంతో గుంటూరు నగరంలో ముంబై ATS తనిఖీలు చేపట్టింది. కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో గుంటూరులో ATS తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదుల నియామకం కోసం ప్రత్యేక...
ప్రత్యేకంహోమ్

పర్యాటక ప్రదేశాలను దత్తత తీసుకోండి

Satyam News
పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని.. వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్పకళావేదికలో నిర్వహించిన దక్షిణ భారత అతి పెద్ద సీఎస్‌ఆర్‌ సమ్మిట్‌ రెండో...
విశాఖపట్నంహోమ్

యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా భాగస్వామ్య సదస్సు

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. సదస్సు ను విజయవంతంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
జాతీయంహోమ్

ఢిల్లీ పేలుళ్లలో అసలు జరిగింది ఏమిటి?

Satyam News
ఢిల్లీ నగరంలో సోమవారం సాయంత్రం రెడ్‌ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో సంభవించిన శక్తివంతమైన పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ ఘటనపై పోలీసులు అప్రమత్తతను మరింతగా పెంచారు. ఈ పేలుడు రిపబ్లిక్...
చిత్తూరుహోమ్

బ్రేకింగ్ న్యూస్: లడ్డు కల్తీ వ్యవహారంలో కీలకపరిణామం

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యి కల్తీకి సంబంధించిన కేసులో దర్యాప్తు అధికారులకు శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర దోవ చూపించాడు. అప్పటిలో కీలక పాత్ర పోషించిన అప్పటి టీటీడీ...
సినిమాహోమ్

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ధర్మేంద్ర

Satyam News
ప్రముఖ నటుడు ధర్మేంద్ర బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుండి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. 89 సంవత్సరాల వయస్సు గల ఈ సీనియర్ నటుడు కొద్ది రోజుల క్రితం కొన్ని వైద్య పరీక్షల కోసం...
ప్రత్యేకంహోమ్

39 లక్షల మందికి ‘క్యాన్సర్ స్క్రీనింగ్ ‘

Satyam News
క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల(NCD) నియంత్రణ, నివారణ కార్యక్రమం 4.0 (ఎన్సీడీ) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల మందికి స్కీనింగ్ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య...
చిత్తూరుహోమ్

పాలు లేవు.. నెయ్యి లేదు… అంతా కల్తీ…

Satyam News
వైసీపీ నేతల మహా పాపం బయటపడింది. గడిచిన ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఏపీలోని శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం సహా ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన విధానాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు...
రంగారెడ్డిహోమ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కూన శ్రీనివాస్ గౌడ్

Satyam News
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇటీవలే...