దేవాలయాల్లో భక్తుల్ని హతమార్చే భారీ కుట్ర
ఉగ్రవాదిగా అనుమానిస్తున్నడాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ హైదరాబాద్లో అరెస్టు కావడంతో సంచలనం రేగింది. గుజరాత్ రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) రాజేంద్రనగర్ ప్రాంతంలో మొయినుద్దీన్ను పట్టుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొయినుద్దీన్ నుంచి విచారణలో...
