26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

గుంటూరులో ఉగ్ర లింకుల కలకలం

#Terrorist

గుంటూరులో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు సమాచారం అందింది. దాంతో గుంటూరు నగరంలో ముంబై ATS తనిఖీలు చేపట్టింది. కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో గుంటూరులో ATS తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదుల నియామకం కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు సమాచారం.

Related posts

బండ్ల గణేష్ కుమార్తె వివాహ నిశ్చితార్థం

Satyam News

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి జాత‌ర‌కు ఉగ్రవాదుల ముప్పు?

Satyam News

అమెరికా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసిన ఇరాన్?

Satyam News

జీసీసీ పెట్రోల్ బంక్ నిర్మాణ పనుల పరిశీలన

Satyam News

బురఖా డ్యాన్స్: ప్రయివేట్ స్కూల్ ను సీజ్ చేసిన అధికారులు

Satyam News

టైర్ పేలి కారు బోల్తా

Satyam News

Leave a Comment