గుంటూరులో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు సమాచారం అందింది. దాంతో గుంటూరు నగరంలో ముంబై ATS తనిఖీలు చేపట్టింది. కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో గుంటూరులో ATS తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదుల నియామకం కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు సమాచారం.
previous post
