ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. దేవాలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీకృష్ణ మాన్య పట్వారి...
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కలయికతో రాష్ట్రం అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్...
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకొంటున్నారు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఒక్క పత్రికా ప్రకటనతో ఆయన మీద పొగడ్తల...
ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,...
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో టీజీఎస్ఆర్టీసీ చెకింగ్ ఇన్స్పెక్టర్పై జరిగిన భౌతిక దాడి ఘటనను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడమే కాకుండా, తన తప్పును...
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం యువత కోసం అహర్నిశలు కృషి చేస్తోందని, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా యువత స్వశక్తితో ఎదగడానికి అనుకూల వాతావరణం సృష్టిస్తోందని యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి...
రాజకీయాల్లో చెప్పే మాటలకి, చేసే పనులకి అస్సలు సంబంధం ఉండదని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా మరోసారి ప్రూవ్ చేశారు. మైక్ ముందు నిలబడితే చాలు..చంద్రబాబుపై, ఆయన ఫ్యామిలీ బిజినెస్ అయిన హెరిటేజ్...
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీ వీ ఆనంద్ నేడు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఈ కీలక పదవిని చేపట్టడం...
వాణిజ్య వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. మే 1 నుంచి భారీగా రూ.993 పెంపుతో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071.50కు పెరిగింది. గత నెలల్లో...
తిరుపతి జిల్లా పెనగలూరు మండ లం ఈటిమాపురం గ్రామం కొండ పైన వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది....