Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

వేసవిలో నీటి తొట్టెల ద్వారా పశువులకు తాగునీరు

Satyam News
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక అనుసంధానంతో  గ్రామీణ ప్రాంతాలలో నీటి తొట్టెలను నిర్మించి, వేసవిలో పశువులకు తాగునీటి వసతి కల్పించడం జరిగిందని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్...
జాతీయంహోమ్

ముందస్తు బెయిల్ కోసం ఖేరా యత్నం

Satyam News
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రముఖ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసోంలో నమోదైన కేసులో అరెస్ట్‌ అయ్యే అవకాశాలను నివారించేందుకు ఆయన ఈ పిటిషన్‌...
జాతీయంహోమ్

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్

Satyam News
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ తాత్కాలిక శాంతి దీర్ఘకాలిక స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అదే సమయంలో, ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించడానికి నిరంతర...
ముఖ్యంశాలుహోమ్

అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Satyam News
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ రెండు వారాల పాటు పరస్పర దాడులను నిలిపివేయాలని సంయుక్తంగా ప్రకటించాయి. ఈ...
ప్రపంచంహోమ్

ట్రంప్ ను తొలగించాలని డెమొక్రాట్ల డిమాండ్

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. దీంతో అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్‌పై అణుదాడి చేస్తానని లేదా ఒక నాగరికతనే అంతం చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్...
ముఖ్యంశాలుహోమ్

పాకిస్తాన్ లో నేటి నుంచి లాక్ డౌన్

Satyam News
పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతినడంతో...
జాతీయంహోమ్

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News
ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్...
ప్రపంచంహోమ్

ఇస్తాంబుల్ లో ఇజ్రాయెల్ కాన్సులేట్ పై దాడి

Satyam News
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనంపై దాడి జరిగింది. మంగళవారం ముగ్గురు దుండగులు అక్కడి పోలీసులపై కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కాల్పుల ఘటనలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో...
ప్రపంచంహోమ్

దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు మేం సిద్ధం

Satyam News
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని కాపాడేందుకు ఇప్పటివరకు 1.4 కోట్లకు పైగా ఇరానీయులు...
ప్రపంచంహోమ్

వార్ రూమ్ లో ఖొమైనీ: వీడియో వైరల్

Satyam News
ఇరాన్ సుప్రీం నాయకుడిగా భావిస్తున్న మొజతబా ఖొమైనీ మొదటిసారి హైటెక్ వార్ కంట్రోల్ రూమ్ లో ఉన్నట్లు చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో...