కరాచీ లో అమెరికా కాన్సులేట్ పై దాడి: 20 మంది మృతి
పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ వద్ద అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ఒక్కసారిగా కాన్సులేట్పై విరుచుకుపడి నిప్పు పెట్టడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనలో మరణించిన వారి...
