ప్రత్యేకంహోమ్

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలైన తస్నిమ్ మరియు ఫార్స్ ధృవీకరించాయి. ఈ అకస్మాత్తు పరిణామంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖమేనీ మరణాన్ని ధృవీకరించిన అనంతరం ఇరాన్ రాజధాని టెహ్రాన్ అధికారికంగా 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది.

ఈ దాడుల ప్రభావంతో ఇరాన్ అంతటా విషాద ఛాయలు అలముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ సైనిక చర్య అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది.

 

Related posts

కిమ్ వారసురాలిగా కుమార్తె జూ ఏ?

Satyam News

ఆపరేషన్ సిందూర్ కు ఏడాది పూర్తి

Satyam News

ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన మరో ఐఏఎస్ అధికారి అరెస్టు

Satyam News

లిక్కర్ స్కామ్‌: నోటు ముక్క ఫొటోతో దొరికిపోయిన కారుమూరి.!

Satyam News

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News

9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానం అమలు

Satyam News

Leave a Comment