బందర్ పోర్టుపై వైసీపీ క్రెడిట్ చోరీ…. అసలు నిజం ఇది!
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం పూర్తి చేసేది.. ప్రారంభోత్సవాలు చేసేది.. కూటమి ప్రభుత్వమే అంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం పోర్టు గురించి వైసీపీ నాయకుల ఆరోపణలపై మంత్రి మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల...
