బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల ఘటనపై హరీష్ రావు విమర్శలు
హైదరాబాద్ నగరంలోని బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. ఆయన...
