భారీ భూ కంపంతో అతలాకుతలమైన ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం సహాయం కోసం ఎదురుచూస్తున్నది. శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కుదిపేసింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 53 మంది మృతి...
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర నౌక ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు...