జీ 20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలిలో జరిగిన భారతీయ కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీకి వచ్చిన తర్వాత ప్రతి భారతీయుడికి భిన్నమైన అనుభూతి కలుగుతోందని, నేను...
ఇండోనేషియాలో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 174 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ BRI...
వంటనూనెల ధరలు మంట పుట్టిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయం తో పోలిస్తే సగం పైగా ధర పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే...
భారీ భూకంపం ఇండోనేషియాను మరోసారి వణికించింది. సముద్ర తీరంలోని మొలక్కో ప్రాంతంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.2గా నమోదయింది. ఈ మేరకు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండోనేషియా ఓ ప్రకటన విడుదల...