29.2 C
Hyderabad
September 20, 2026

Tag : #IndianPolitics

ప్రత్యేకంహోమ్

త్వరలో వస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ

Satyam News
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ త్వరలో రాబోతున్నది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథను ప్రచురించే అవకాశం నుంచి ఒక ప్రముఖ ప్రచురణ సంస్థ తప్పుకోగా, మరో...
జాతీయంహోమ్

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా టాటా చంద్రశేఖరన్?

Satyam News
నిజాయితీగల వ్యాపారవేత్తగా పేరు పొందిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ను కేంద్రంలో మంత్రిగా తీసుకోబోతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అని వస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న...
జాతీయంహోమ్

నరేంద్రమోడీపై పోటీకి ప్రవీణ్ ప్రకాష్ సిద్ధం?

Satyam News
మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ మాజీ IAS అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్,...
హైదరాబాద్హోమ్

దేశ భక్తికి నిలువెత్తు రూపం అటల్ బిహారీ వాజ్ పేయి

Satyam News
మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంజాపూర్‌లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అటల్...
ప్రత్యేకంహోమ్

చైనాకు లొంగిపోయిన మోడీ: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Satyam News
చైనా సరిహద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి కొన్ని ప్రాంతాల్లో భారత సైనికులు...
ప్రత్యేకంహోమ్

ఈ సారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు లేనట్లే

Satyam News
వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ముందుకు తీసుకెళ్లకపోవచ్చని తెలుస్తోంది. గురువారం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ అంశాలపై...
ప్రత్యేకంహోమ్

జార్ఖండ్ లాఠీ చార్జీపై పార్లమెంటు వద్ద ఇండియా నిరసన

Satyam News
జార్ఖండ్ లో పేపర్ లీక్ నిరసనలపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ‘మకర్ ద్వార్’...
ప్రత్యేకంహోమ్

అమిత్ షా సమాధానం చెప్పాల్సిందే: విపక్షాల పట్టు

Satyam News
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరసనకారులపై పోలీసుల దాడి ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలు, జవాబుదారీతనంపై డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ఈ అంశంపై స్పందించనున్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి.....
జాతీయంహోమ్

ప్రహ్లాద్ జోషీ కి విద్యాశాఖ అదనపు బాధ్యత

Satyam News
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రి...
ప్రత్యేకంహోమ్

ప్రధాని మోడీతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ

Satyam News
దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా సమావేశం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తాజా...