శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.725 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. కువైట్ నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు పక్కా...