భారత్ పై పాకిస్తాన్ కుట్రలు మానడం లేదు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక దేవాలయం, ఢిల్లీ-సోనేపట్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ ఢాబా, అలాగే హర్యానాలోని సైనిక శిబిరంపై...
పాకిస్తాన్ నుంచి పంజాబ్ రాష్ట్రంలోకి అక్రమంగా తుపాకుల స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ విషయాన్ని నిఘా సంస్థలు ఆచూకీ కనుగొన్నాయి. పంజాబ్ రాష్ట్రంలో సరిహద్దు దాటించి అక్రమంగా తుపాకులు సరఫరా చేసే పద్ధతిలో...