చైనా, టర్కియే ల నుంచి పాకిస్తాన్ కు యుద్ధ విమానాల రాకపోకలు ఎందుకు పెరిగాయి? ఇదే విషయం పై ఇప్పుడు భారత భద్రతా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా, టర్కియే నుంచి...
నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ సంస్థకు సంబంధించిన ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం జమ్మూ కాశ్మీర్లో కీలక సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, షోపియన్ జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పలు...
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్ లోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ అక్రమంగా వచ్చేందుకు వీలుగా ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని కేంద్ర...
భారత్ పై పాకిస్తాన్ కుట్రలు మానడం లేదు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక దేవాలయం, ఢిల్లీ-సోనేపట్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ ఢాబా, అలాగే హర్యానాలోని సైనిక శిబిరంపై...
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల కారణంగా ఆ నౌకలు తమ ప్రయాణ దిశను మార్చుకుని వెనక్కి మళ్లవలసి వచ్చింది....
పాకిస్తాన్ నుంచి పంజాబ్ రాష్ట్రంలోకి అక్రమంగా తుపాకుల స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ విషయాన్ని నిఘా సంస్థలు ఆచూకీ కనుగొన్నాయి. పంజాబ్ రాష్ట్రంలో సరిహద్దు దాటించి అక్రమంగా తుపాకులు సరఫరా చేసే పద్ధతిలో...
అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) తాజాగా విడుదల చేసిన నివేదిక పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై భారత్ దశాబ్దాలుగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను మరోసారి ధృవీకరించింది. పాకిస్థాన్ భూభాగం నుంచి అనేక...
నవంబరు 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కార్ బాంబు పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో కీలక అరెస్టు చేసింది. పేలుడు సంభవించే ముందు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి...