స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయకపోతే మరో పోరాటం తప్పదు…!
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఇక్కడ జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల ను పెంచి పేదవానికి కష్టాలు తెచ్చి పెడుతున్నారని వామపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి.విద్యుత్ భారాలు పెంపు ను నిరసిస్తూ…...