పెట్రోలు ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే ప్రతిపాదన ఇప్పటిలో లేదని కేంద్రం ప్రకటించింది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం కంటే పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి...
ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకరదాడులు చేసి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. బుధవారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ తీరప్రాంత...
హోర్మోజ్ జల సంధి లో సరకు రవాణా ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నట్లు సమాచారం అందుతున్నది. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం తీవ్రరూపం దాల్చినప్పటికీ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో నేడు భారత్ అతిపెద్ద, కీలకమైన ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంధన, పెట్రోలియం రంగాల్లో కీలకమైన రెండు ప్రధాన ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్...
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కచ్చితంగా చెప్పారు. చర్చలలో కూడా “ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు, అదే అత్యంత కీలక విషయం” అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సుమారు 40 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల...
ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖార్గ్ ఐలాండ్ (Kharg Island) చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా తన మెరైన్ బలగాలను మరియు పారాట్రూపర్లను రంగంలోకి దించుతున్నట్లు...
భారతదేశంలో లాక్డౌన్ విధించే అవకాశముందనే వదంతులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఖండించింది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు ఎక్సైజ్ విధానాల్లో మార్పులు చేస్తూ, ఇంధనంపై పన్ను తగ్గింపుల భారం ప్రభుత్వం...
హోర్మోజ్ జలసంధి నుంచి మరో రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు విజయవంతంగా బయటకు వచ్చాయి. పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు కీలకమైన హోర్మోజ్ జలసంధి...
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని కీలకమైన ఫుజైరా ఓడరేవుపై డ్రోన్ దాడి జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో ఓడరేవులోని పెట్రోలియం పారిశ్రామిక జోన్లోని...