పెట్రోలు ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే ప్రతిపాదన ఇప్పటిలో లేదని కేంద్రం ప్రకటించింది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం కంటే పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి...
దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర పెట్రోలియం...