సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేసింది. అయితే అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెలువడలేదు. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ను...
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభ లో వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పోస్కో ప్లాంట్...
భారత ఉప రాష్ట్ర పతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పారు. వెంకయ్యనాయుడిని ఉద్దేశించి మనసు ఒక చోట,...
అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ లు వ్యవసాయ చట్టాలను సమర్థించారని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ...
తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను...
దేశంలో ఖాళీ కాబోతున్న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్...
కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు. మహిళలపై...